ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్

59பார்த்தது
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విర్ణపల్లి మండలం లాల్ సింగ్ తండా, వన్పల్లి, ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி