గొర్రెల మృత్యువాత.. ఆవేదనలో పాడి రైతు

83பார்த்தது
గొర్రెల మృత్యువాత.. ఆవేదనలో పాడి రైతు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో బత్తుల మల్లేష్ యాదవ్ గొర్రె పాకలో విద్యుత్ షాక్ కి గురై 13 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మల్లేశం యాదవ్ గొర్రెలు కాసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, ఇటీవల వాళ్ళ తల్లి కూడా ఆక్సీజన్ పైన ఉంది. ప్రభుత్వ అధికారులు అలాగే ఎవరైనా దాతలు స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி