బురద నీటిలో బైఠాయించి నిరసన తెలిపిన కార్పొరేటర్

54பார்த்தது
రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నిరసనగళం వినిపించారు. ఆదివారం డివిజన్లో రోడ్లు నిర్మాణం చేయడం లేదని బురద నీటిలో బైఠాయించి నిరసన తెలిపారు. కమిషనర్ కు పలుసార్లు విన్నవించిన రోడ్డు నిర్మించకపోవడంతో రోడ్డుపై నిరసన తెలపాల్సి వస్తుందని వెంటనే నిర్మాణం చేపట్టకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி