ఉత్తమ పౌరుల తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకం: కలెక్టర్

81பார்த்தது
ఉత్తమ పౌరుల తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులే కీలకం: కలెక్టర్
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி