సింగరేణి ఉద్యోగుల క్వార్టర్స్ కేటాయింపు కౌన్సిలింగ్

80பார்த்தது
సింగరేణి ఉద్యోగుల క్వార్టర్స్ కేటాయింపు కౌన్సిలింగ్
రామగిరి మండలం సెంటినరీ కాలనీలో సింగరేణి సంస్థ రామగుండం- 3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుకు బుధవారం సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో క్వార్టర్ల కేటాయింపు కౌన్సిలింగ్ నిర్వహించారు. 207 ఖాళీ క్వార్టర్లు ఉండగా, ఫ్రెష్ అలాట్మెంట్, చేంజ్ ఆఫ్ క్వార్టర్లకు 71 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 30 మంది ఉద్యోగులు హాజరై 27 మంది క్వార్టర్లను ఎంపిక చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி