గణనాధుని ఆశీస్సులతో ప్రజా పాలన: ఎంపీ

54பார்த்தது
గణనాధుని ఆశీస్సులతో ప్రజా పాలన: ఎంపీ
గణనాధుని ఆశీర్వాదంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో గణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్రలో పాల్గొని మాట్లాడుతూ ఏపని మొదలు పెట్టినా ముందుగా గణపతిని మొక్కుకుంటామని తెలిపారు. ఈసందర్భంగా పారిశ్రామిక ప్రాంతమైన ఖనిలో గణనాథుడి నిమజ్జనోత్సవ శోభాయాత్రకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி