నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

73பார்த்தது
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ
గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీపీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సీపీ స్వయంగా ఆశ్రమాల పిల్లలకు, పోలీస్ సిబ్బందికి భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం గణనాథుని శోభయాత్రను ప్రారంభించగా, ఊరేగింపుగా వెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி