తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

55பார்த்தது
తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం శోచనీయమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓదెల మాజీ జెడ్పిటిసి గంట రాములు, పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మండల ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు మర్కు లక్ష్మణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி