ఆర్టీసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి

63பார்த்தது
ఆర్టీసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి
పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద ఆదివారం ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఆర్టీసి బస్సు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. బసంతనగర్ ఎస్ఐ స్వామి కథనం ప్రకారం. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వేముల లక్ష్మయ్య అనే కేశోరాం ఉద్యోగి తన భార్యతో కలిసి బతుకమ్మకు టేకు పువ్వు కోసం టీవీఎస్ మోపెడ్ పై దేవునిపల్లికి వెళ్తుండగా, గోదావరిఖని నుండి వస్తున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

தொடர்புடைய செய்தி