దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే

76பார்த்தது
దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే
దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దపల్లిలోని శ్రీ బాబా రాందేవ్ మందిరంలో శుక్రవారం రాత్రి దుర్గదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా దుర్గామాత అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణరావుని ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు, భవానిమాత స్వాములు, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி