రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన బాపూజీ

56பார்த்தது
రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన బాపూజీ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో జిల్లా అధికారులు, నాయకులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపుజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాపూజీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி