భక్తులతో కిక్కిరిసిన గోదావరి తీరం

51பார்த்தது
మంథని పట్టణంలోని గోదావరి తీరాన ఆషాడ మాసం తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం గౌతమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి, గౌతమేశ్వర ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో గోదావరి తీరం కిక్కిరిసి పోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி