సీఎంను కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీ

82பார்த்தது
ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీ వంశీకృష్ణ తన తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి కుటుంబ సమేతంగా సీఎంను కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.

தொடர்புடைய செய்தி