కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు: మాదిగలు

71பார்த்தது
కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు: మాదిగలు
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకే తమ మద్దతు ఉంటుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ అన్నారు. మంథనిలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, గడ్డం వంశీకి మాదిగలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி