శ్రీధర్ బాబుపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం

57பார்த்தது
శ్రీధర్ బాబుపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం
రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్ అన్నారు. మంగళవారం ముత్తారం మండలం మచ్చుపేటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై, మంత్రి శ్రీధర్ బాబుపై అసత్యపు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி