బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

76பார்த்தது
బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం
రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. రామగిరి మండల అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తీగల శ్రీధర్, దొంతుల సురేష్, చిప్ప అనిల్, కన్నూరు మోహన్, మైదం మహేష్, ఆర్. శ్రీనివాస్ పవన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி