అభ్యాసన సామర్థ్యాల పెంపుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

81பார்த்தது
అభ్యాసన సామర్థ్యాల పెంపుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యం పెంపుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు నిర్వహించిన లర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పీఎం షేక్, కాంప్లెక్స్ హెచ్ఎంలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி