ఇండియన్ బ్యాంకు వద్ద రైతుల నిరీక్షణ

51பார்த்தது
శంకరపట్నం మండలం మొలంగూర్ ఇండియన్ బ్యాంకు వద్ద రైతులు బారులు తీరారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు వర్తించలేదని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు వద్ద రైతులు పడిగాపులు కాస్తూ బ్యాంకు స్టేట్మెంట్ కోసం నిరీక్షిస్తున్నారు. మండల వ్యవసాయ అధికారికి వారి ధ్రువపత్రాలు సమర్పించనున్నారు. అధికారుల నిర్లక్ష్యమో పాలకుల నిర్లక్ష్యమో దాదాపు 800మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని ఆందోళన చెందుతున్నారు

தொடர்புடைய செய்தி