ఇంటికి చేరిన గల్ఫ్ కార్మికుడి మృతదేహం

569பார்த்தது
ఇంటికి చేరిన గల్ఫ్ కార్మికుడి మృతదేహం
కోరుట్ల మండలం మదాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ నబీ ఉపాధి నిమిత్తం కుటుంబ పోషణ కోసం సౌదీ అరేబియా గత కొన్ని సంవత్సరాలుగా వెళ్లి వస్తున్నాడు. విధినిర్వాహణలో మార్చి 9 రోడ్డు ప్రమాదంలో గాయపడి, 10 రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. కాగా, నబీ మృతదేహం ఆదివారం గ్రామానికి చేరుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన నబీ ఇద్దరు కూతుర్లు,ఒక్క కొడుకు ఇంటికి పెద్ద దిక్కున కోల్పోయి రోడ్డున పడ్డాయి.

தொடர்புடைய செய்தி