గణేష్ నిమజ్జన వేడుకలను పర్యవేక్షించిన కలెక్టర్

63பார்த்தது
గణేష్ నిమజ్జన వేడుకలను పర్యవేక్షించిన కలెక్టర్
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సోమవారం నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మెట్పల్లిలోని నిమజ్జనం జరుగుతున్న వాగుని పరిశీలించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డిఎస్పీ, మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி