ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

52பார்த்தது
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. శనివారం  కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్లో తహసిల్దారులతో సమావేశం నిర్వహించారు. ధరణి అప్లికేషన్లపై, కోర్టు కేసులు, ఎండోమెంట్ వక్ఫ్ భూముల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్డీవోలు మధుసుధన్, శ్రీనివాస్, కలెక్టరేట్, ఏవో, హన్మంతు రావు, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி