ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చిత్రపటానికి పాలాభిషేకం

57பார்த்தது
కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లో ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య హాజరై మాట్లాడుతూ, సుప్రీంకోర్టు వెలువరించిన వర్గీకరణ తీర్పుతో మాలలకు జరిగే అన్యాయాన్ని చట్టసభలో ఎలుగెత్తిన గోరటి వెంకన్న మాలల ఔన్నత్యాన్ని కాపాడారని ప్రశంసించారు.

தொடர்புடைய செய்தி