దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే

85பார்த்தது
దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో శ్రీ కనకదుర్గ సేవా సమితి వారి దుర్గామాతను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మాజీ లైబ్రరీ ఛైర్మెన్ డా. చంద్ర శేఖర్ గౌడ్, మాజీ ఏఎంసి ఛైర్మెన్ దామోదర్ రావు, మాజీ సర్పంచ్ లు ప్రభాకర్, నరేష్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி