ఎస్డిఎఫ్ నిధులు మంజూరు.. పత్రాలు అందజేత

69பார்த்தது
ఎస్డిఎఫ్ నిధులు మంజూరు.. పత్రాలు అందజేత
జగిత్యాల పట్టణానికి చెందిన పది మసీదులకు నిధులు రూ. 48 లక్షలు మంజూరు కాగా చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మజిద్ కమిటీలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మన్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, గౌస్, రియాజ్ ఖాన్, అహమ్మద్, నవీద్, కౌన్సిలర్ లు పంబాల రాం కుమార్, గుర్రం రాము, నాయకులు రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி