కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా

76பார்த்தது
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చలో జగిత్యాల కలెక్టరేట్ చేపట్టారు. రైతుల ధర్నాకు జిల్లాలోని అన్ని మండలాల నుండి రైతులు భారీగా తరలి వచ్చారు. రైతులకు ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక హామీల అమలు మర్చిపోయారని, రుణమాఫీకి రైతులకు షరతులు విధిస్తూ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி