మంత్రి పొన్నం ఇరుముడి కార్యక్రమంలో ప్రణవ్

63பார்த்தது
మంత్రి పొన్నం ఇరుముడి కార్యక్రమంలో ప్రణవ్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి నక్షత్ర మాలధారణ విరుముడి కార్యక్రమంలో సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై కొలువై ఉన్న శివలింగాన్ని మెట్లమార్గం ద్వారా మంత్రితో కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. హుజురాబాద్ ప్రజలు సుభిక్షంగా,పాడి పంటలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

தொடர்புடைய செய்தி