హుజురాబాద్ మండలంలో అమానవీయ ఘటన

579பார்த்தது
హుజురాబాద్ మండలంలో అమానవీయ ఘటన
హుజురాబాద్ మండలం తుమ్మనపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 3 రోజుల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కెనాల్లోకి విసిరేశారు. శిశువు ఉన్న మూట కాకతీయ కెనాల్‌లో పడేలా విసిరేసి వెళ్లినట్లు సమాచారం. ఆ మూట దొర్లుకుంటూ వెళ్లి పిల్లర్ల వద్ద ఆగింది. మగశిశువు ఉన్న మూట ఏడుపు వినిపించడంతో మూటలోని శిశువును ట్రాక్టర్ డ్రైవర్ కాపాడారు.

தொடர்புடைய செய்தி