రికార్డు స్థాయిలో పలికిన పత్తి ధర

84பார்த்தது
రికార్డు స్థాయిలో పలికిన పత్తి ధర
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర ఈ సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో పలికింది. నిన్న రూ. 7, 400 పలికిన క్వింటా పత్తి ఈరోజు రూ. 400 పెరిగి రూ. 7, 800కి చేరింది. బుధవారం మార్కెట్కు రైతులు 8 వాహనాల్లో 131 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. వ్యాపారులు కనిష్ఠంగా రూ. 7, 400, గరిష్ఠంగా రూ. 7, 800 కొనుగోలు చేసినట్లు బుధవారం మార్కెట్ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி