విద్యుత్ ప్రమాదాలపై అవగాహన

61பார்த்தது
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన
హుజురాబాద్ డివిజన్ లోని పెద్దపాపయ్యపల్లి సెక్షన్ లో.. సోమవారం ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఇంజినీర్ విజయేందర్ రెడ్డి విద్యుత్ ఉద్యోగులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం పొలం బాట కార్యక్రమంలో రైతులకు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వివరించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలాన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி