అధికారులతో ఏసిపి సమావేశం

74பார்த்தது
అధికారులతో ఏసిపి సమావేశం
ఈనెల 7 నుంచి జరగనున్న గణపతి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని.. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి అన్నారు. సోమవారం హుజురాబాద్ డివిజన్ స్థాయిలోని అన్ని శాఖల అధికారులతో హుజరాబాద్ లో జరిగిన గణపతి నవరాత్రోత్సవ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండపాల వద్ద ఉండే యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி