ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

74பார்த்தது
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సమీయుద్దీన్, ఎమ్మార్వో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி