ధర్మపురి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

56பார்த்தது
జ్యేష్ఠ బహుళ అష్టమి శనివారం సందర్భంగా ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వేకువజామునే వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించి, ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி