కడుపునొప్పి భరించలేక వ్యక్తి సూసైడ్

51பார்த்தது
కడుపునొప్పి భరించలేక వ్యక్తి సూసైడ్
ధర్మారం మండలం నంది మేడారంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గోనె మల్లేశం (45) గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఆసుపత్రులలో చికిత్స చేయించిన కూడా వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మల్లేశం భార్య గోనె మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி