కారు, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు

82பார்த்தது
కారు, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలు
మల్యాల మండలం నూకపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి మల్యాల వైపు వస్తున్న బైకును కారు ఢీకొట్టింది. బైక్పై ఉన్న బొట్ల వంశీ (25) కాలు విరుగగా, అయ్యీం (19) తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది జ్యోతి, అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி