రోడ్డు ప్రమాదాల నివారణకు డివైడర్ మధ్య రేడియం స్టిక్కర్స్

62பார்த்தது
రోడ్డు ప్రమాదాల నివారణకు డివైడర్ మధ్య రేడియం స్టిక్కర్స్
బోయినపల్లి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం వెంకట్రావుపల్లి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నందున రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి రేడియం స్టిక్కర్ అంటించి సూచికలు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఇట్టి చర్యలు చేపట్టడం జరిగినదని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని ఎస్సై పృథ్వీధర్ గౌడ్ సూచించారు.

தொடர்புடைய செய்தி