విధుల్లో చేరిన ఉపాధ్యాయులు

77பார்த்தது
విధుల్లో చేరిన ఉపాధ్యాయులు
డీఎస్సీ 2024 నియామక పరీక్ష ద్వారా ఉద్యోగాలు సాధించిన పలువురు ఉపాధ్యాయులు బుదవారం తమకు కేటాయించడం పాఠశాలలో విధులు స్వీకరించారు. సిరిసిల్ల జిల్లా సాంఘిక శాస్త్రం డిస్ట్రిక్ట్ మొదటి ర్యాంకర్ జీవన్ సాయి బోయినపల్లి మండలం మల్లాపూర్ జడ్పి ఉన్నత పాఠశాలలో ఈరోజు రిపోర్ట్ చేశారు. ఆయనకు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా నూతన ఉపాధ్యాయుల జాయినింగ్ తో పాఠశాలలో సందడి నెలకొంది.

தொடர்புடைய செய்தி