రుణమాఫీ చేస్తాను అని కాంగ్రెస్ మోసం చేసింది: వెంకటేశ్వరరావు

53பார்த்தது
ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రామడుగు మండల కేంద్రంలో రోడ్డు మీద రైతులతో కలిసి గురువారం రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రుణమాఫీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ అమలు కానీ రైతులకు వెంటనే కటాఫ్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி