వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: డిఎస్పీ

54பார்த்தது
వినాయక నవరాత్రుల ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ ఏ. శ్రీనివాసులు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్లో శాంతికమిటీ సమావేశం జరిగింది. ఈనెల7న వినాయక చవితిని పురస్కరించుకొని, పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు డిజె సౌండ్కి అనుమతి లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో సీఐ. రవీందర్ నాయక్, ఎస్ఐ. బొజ్జమాహేష్ వున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி