ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

60பார்த்தது
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ చెప్పారు. మంగళవారం నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద, తాండూర్, కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, తూకం చేసే ప్రక్రియను, తూకం యంత్రాలను, రికార్డులను పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని నిర్వహకులకు సూచించారు.

தொடர்புடைய செய்தி