చీకట్లు తొలగించేందుకు కొత్త మున్సిపల్ చైర్మన్ కసరత్తు

54பார்த்தது
విజయదశమి పండగ సంధర్బంగా ఎల్లారెడ్డి పట్టణంలో పనికి రాకుండా పోయిన ఐమాస్ లైట్ల బాగుకు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆదేశంతో కొత్త చైర్మెన్ పద్మశ్రీకాంత్ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, అంబేద్కర్ చౌరస్తా, గాంధీచౌక్ తో పాటు పలు ప్రాంతాల్లో ఐ మాస్ లైట్లలోని కొన్ని లైట్లు చాలా కాలంగా వెలగడం లేదు. దీంతో హైదరాబాద్ నుండి మెకానిక్ లను రప్పించి వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி