దేశభవిష్యత్తు కోసం కాంగ్రెస్ ను గెలిపించుకుందాం

80பார்த்தது
దేశభవిష్యత్తు కోసం కాంగ్రెస్ ను గెలిపించుకుందాం
దేశ భవిష్యత్తు కోసం కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం సాయంత్రం నుండి రాత్రి వరకు ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ మండలం బొంపల్లి, ఉత్తునూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు వున్నారు.

தொடர்புடைய செய்தி