తెలంగాణను తాగుబోతు తెలంగాణ మార్చిన ఘనత కేసిఆర్ దే

67பார்த்தது
తెలంగాణను తాగుబోతు తెలంగాణగా మార్చిన ఘనత కేసిఆర్ దేనని ప్రభ్యత్వ సలహదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం దోమకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ. బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ అయ్యారన్నారు. కవిత తీహార్ జైలులో ఉందని, త్వరలో కల్వకుంట్ల కుటుంబం జైలుకెళుతుందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி