ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

578பார்த்தது
ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
ఎల్లారెడ్డి మండలం వెంకటపూర్ గ్రామ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గురువారం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్యెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. వీరిని మాజీ సర్పంచ్ గౌలపల్లి సురేఖ మల్లేష్ పార్టీలో చేర్పించడం జరిగింది. గ్రామ మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డ్ సభ్యులు, గ్రామ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி