ఈనెల 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాబ్ మేళా

2621பார்த்தது
ఈనెల 3న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాబ్ మేళా
జిల్లా కేంద్రంలోఈనెల 3న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గురువారం తెలిపారు. పట్టణంలోని శ్రావణి ఐటిఐ కాలేజీలో జాబ్ మేళా ఉంటుందన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ చదివిన నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పలు కంపెనీలకు చెందిన ప్రతినిధుల ఆధ్వర్యంలో జాబ్ మేళా కొనసాగుతుందని, పూర్తి వివరాలకు సెల్ నెంబర్9989982929 ను సంప్రదించాలని ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி