బీఆర్ఎస్ నేతను కలిసి పరామర్శించిన మాజీ ఎమ్యెల్యేలు

51பார்த்தது
బీఆర్ఎస్ నేతను కలిసి పరామర్శించిన మాజీ ఎమ్యెల్యేలు
సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తండాకు చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ సర్దార్ నాయక్ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకొని ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి మాజీ ఎమ్యెల్యేలు, బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి అనిల్ కుమార్ పరామర్శించారు. ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాము సహాయంగా ఉంటామని మాజీ ఎమ్మెల్యేలు జాజాలసురేందర్, జనార్దన్ గౌడ్ లు ధైర్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி