వేంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళం

85பார்த்தது
వేంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళం
పిట్లం మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి సమీపంలో గల హనుమాన్ ఆలయ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న కోటి లింగాల శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయాల నిర్మాణం కోసం మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త పడిగేల శ్రీనివాస్ గుప్తా 1లక్ష, ఒక రూపాయి విరాళం అందించినట్లు ఆలయ సంరక్షకుడు తేజ స్వామి తెలిపారు. శనివారం ఆలయంలో నిజామాబాద్ కు చెందిన ఇంజనీరు నర్సింలు అన్నదాతగా నిలిచారన్నారు.

தொடர்புடைய செய்தி