నామినేషన్ కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

85பார்த்தது
నామినేషన్ కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ బుధవారం సంగారెడ్డిలో వేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావ్ కూడా పాల్గొన్నారు. ఈ నామినేషన్ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడానికి మండల కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శివకుమార్, సలీం, సులేమాన్ తదితరులు వెళ్ళారు.

தொடர்புடைய செய்தி