ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు

74பார்த்தது
ఎమ్యెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ సమక్షంలో ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ బీఆర్ఎస్ నేతలు జహంగీర్, నీల పాండు, దావల్, మల్కపల్లి గ్రామ ఉప సర్పంచ్ పరంథములు, వెంకటాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శివ ప్రసాద్, వెలుట్ల గ్రామ వార్డ్ మెంబర్లు, మౌలనఖేడ్ తిమ్మాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

தொடர்புடைய செய்தி