అగ్నిప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి

82பார்த்தது
అగ్నిప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
అగ్నిప్రమాదాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎఫ్ఓ పి. కిష్టయ్య అన్నారు. శనివారం అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఎల్లారెడ్డి జీవాదాన్ హై స్కూల్ ఉపాధ్యాయులకు స్థానిక ఎస్ ఎఫ్ ఓ పి. కిష్టయ్య ఆధ్వర్యంలో అగ్ని మాపక శాఖ సిబ్బంది ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి, కరపత్రాలు, గోడ ప్రతులు అతికించి, ముందస్తు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி