ఆశ వర్కర్లను పర్మినెంట్ చేయాలి.. నూర్జహాన్

85பார்த்தது
ఆశ వర్కర్లను పర్మినెంట్ చేయాలి.. నూర్జహాన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్లను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. రుద్రూరు మెడికల్ అధికారికి గురువారం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. గత 30 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఆశ వర్కర్లుగా పని చేస్తున్నారని వారికి 26 వేల కనీస వేతనం చెల్లిస్తూ పిఎఫ్ ఈ ఎఫ్ ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி